సిరికొలువు అందరూ చదవవలసిన పుస్తకం . పదకవితా పితామహుడు అన్నమయ్య తన 8వ ఏటనే రాయడం ప్రారంభించెను .తొలిసారి తిరుమల కు వచ్చిన ఆనందములో అతని నోటి వెంట ఆశువుగా పదాలు పలికాయిట . తన తల్లి అయిన లక్కమాంబ తిరుమల కొండ గురించి అద్భుతంగా వర్ణించి చెప్పినది మాత్రమే విన్న అన్నమయ్య తిరుమలను చూసి పరమానంద భరితుడయ్యాడు చేతిలోని ఒంటి తీగ దండాన్ని మీటుతూ ,పాడుతూ ,చిందులేస్తూ "అదివో అల్లదివో శ్రీహరి వాసము ,పదివేలశేషుల పడగలమయము "అలపించారుట . అలా కొండ ఎక్కుతూ అలిపిరిలోని శ్రీవెంకటేసుని శిలా పాదాలు దర్శించి "బ్రహ్మకడిగిన పాదము ,బ్రహ్మము తానే నీపదము "అని కొనియా డా రుట
No comments:
Post a Comment