Monday 25 November 2013

Sirikoluvu



 సిరికొలువు అందరూ చదవవలసిన పుస్తకం . పదకవితా పితామహుడు అన్నమయ్య తన  8వ ఏటనే రాయడం  ప్రారంభించెను .తొలిసారి తిరుమల కు  వచ్చిన  ఆనందములో అతని నోటి వెంట ఆశువుగా  పదాలు పలికాయిట . తన తల్లి  అయిన లక్కమాంబ తిరుమల కొండ గురించి అద్భుతంగా  వర్ణించి చెప్పినది మాత్రమే విన్న అన్నమయ్య  తిరుమలను చూసి పరమానంద భరితుడయ్యాడు చేతిలోని ఒంటి తీగ దండాన్ని మీటుతూ ,పాడుతూ ,చిందులేస్తూ  "అదివో అల్లదివో  శ్రీహరి వాసము ,పదివేలశేషుల  పడగలమయము "అలపించారుట .  అలా కొండ  ఎక్కుతూ అలిపిరిలోని  శ్రీవెంకటేసుని   శిలా పాదాలు దర్శించి  "బ్రహ్మకడిగిన పాదము  ,బ్రహ్మము తానే  నీపదము "అని  కొనియా డా రుట




No comments:

Post a Comment