Monday, 24 September 2012

ప్రపంచంలో ఎవరూ కర్తలు కారు ,అందరూ పరిస్తితుల్ని బట్టే వుంటారు .
నిజాయితీ తోటే ధైర్యం వస్తుంది .మనసులో ఉన్నదే చెప్పాలి ,చెప్పిందే చెయ్యాలి దీనినే త్రికరణ శుద్ధిగా  అంటారు ..విద్య ,పూజ ,స్నేహం ,బంధుత్వం ,ఏపనిలో  అయినావిజయం  సాధిచాలంటే త్రికరణ శుద్ధిగా చేస్తే తప్పక ఫలిస్తుంది  ఇక్కడ ఆలస్యం కావచ్చు ,కానీ అపజయం వుండదు .చూపు ,మాట,చేత వొక్కటి కావడమే ,ఉండడమే దీని అర్ధం .సంస్కృతంలో మనో ,వాక్,కర్మణ అని కూడా అంటారు .


No comments:

Post a Comment